రేపు హానుమకొండకు బిజెపి ప్రముఖుల రాక

-

రేపు హనుమకొండ జిల్లాకి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్, ఓబిసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డా.కోవ లక్ష్మణ్ రానున్నట్లు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు హంటర్ రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్స్ ఎదురుగా నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశంకు వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొంటారని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version