మెదక్ పట్టణంలో 550 పడకల ఆసుపత్రి నిర్మాణం

-

మెదక్ జిల్లా కేంద్రంలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల వద్ద రజక ఆత్మీయత గౌరవ సభలో ప్రసంగిస్తూ వృత్తిపై ఆధారపడ్డ రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఉచిత విద్యుత్తుకు రూ.300 కోట్లు కేటాయించామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version