తాడ్వాయి: మేడారంలో కిక్కిరిసిన భక్త జనం

-

మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుండి భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు.జంపన్న వాగు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాగు నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులతో సమ్మక్క సారలమ్మ గద్దెలు కిక్కిరిసిపోయాయి. మేడారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version