కరీంనగర్ జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా మార్చాలి: మంత్రి గంగుల

-

జనవరి 26 లోగా వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్‌లో covid, ఒమిక్రాన్‌పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కరీంనగర్ జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా మార్చాలని మాట్లాడారు. ఈ నెల 26లోగా గ్రామాల్లో రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే రూ.లక్ష ప్రథమ, ద్వితీయ రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలు గణతంత్ర దినోత్సవం రోజు అందజేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version