మెదక్: ‘గడిచిన 24 గంటల్లో మరో 13’

-

ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా బులెటిన్‌ను వైద్య అధికారులు విడుదల చేశారు. కొత్తగా 13 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో 6, మెదక్ జిల్లాలో 1 చొప్పున నమోదయ్యాయి. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version