మెదక్: చెరువులో మునిగి ఊపిరాడక..

-

చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణ బంగ్లా చెరువు వద్ద ఆదివారం జరిగింది. మండలంలోని మల్కాపూర్‌కు చెందిన భాస్కర్(34) చెరువు కట్ట వద్ద ఆదివారం ఉదయం బట్టలు కనిపించడంతో గజ ఈతగాడితో వెతికించారు. మృతదేహం కనిపించడంతో వెలికి తీశారు. భాస్కర్‌గా గుర్తించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version