మేడ్చల్ : : ‘హామీలు అమలు చేయడంలో సీఎం విఫలం’

-

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లురవి ఆరోపించారు. హబ్సిగూడ డివిజన్‌లోని కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై గురువారం ఆయన కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version