వికారాబాద్ : కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మెతుకు ఆనంద్

-

వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను నియమించిన సందర్భంగా నేడు ప్రగతి భవన్లో కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత వికారాబాద్ ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టిన ఆనంద్ కు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిల్లావ్యాప్తంగా పార్టీని మరింత ముందుకు తీసుకపోతానని కేసీఆర్ కు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version