మేడారంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

-

మేడారం సమ్మక్కసారలమ్మ వనదేవతల దర్శించుకునేందుకు రాష్ట్రం, సరిహద్దు రాష్ట్రాల నుండి ముందస్తుగానే లక్షలాదిగా భక్తులు తరలివచ్చి వనదేవతల దర్శనం చేసుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతంలో విడిది చేసి విందు భోజనాలు ఆరగించి చెత్తను అక్కడే వదిలి వెళ్తున్నారు. కలెక్టర్ ఆదేశాలమేరకు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version