మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి పర్యటన

-

రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version