Rangareddy: కేసీఆర్‌కు మంత్రి సబిత ధన్యవాదాలు

-

మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 45 కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు. రెండు కొత్త రోడ్డు మార్గాల కోసం ఈ నిధులు విడుదల చేశారన్నారు. కోళ్లపడకల్ నుంచి శంషాబాద్(14 కిలో మీటర్లు), ఆర్‌సీ రోడ్డు నుంచి రావిర్యాల, కొంగరకలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడవెళ్లి, ఆకుల మైలారం(22.80 కిలోమీటర్లు) రోడ్డు విస్తరణ కోసం 45 కోట్లు విడుదల చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version