నల్గొండ : నేడు మునుగోడు మండలంలో మంత్రి పర్యటన

-

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు గురువారం మండలంలో పర్యటించనున్నట్లు తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు తెలిపారు. కిష్టాపురం, ఇప్పర్తి, పలివెల, కోతులారం, కచలపురం, రావిగూడెం, జక్కులవారిగూడెం, ఊకొండి, సింగారం, ఎలగలగూడెం, రత్తిపల్లి గ్రామాల్లోని 53 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version