కరీంనగర్ : నేడు ధర్మారం మండలంలో మంత్రి పర్యటన

-

ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, న్యూకొత్తపల్లి గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేడు పర్యటించనున్నట్లు తెరాస మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్ తెలిపారు. నర్సింగాపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సం, శంకుస్థాపనలతో పాటు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నారు. న్యూకొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version