నల్గొండ : సీఎం కేసీఆర్ ను కలిసిన నూతన జిల్లా అధ్యక్షులు

-

సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డిలను నియమించినందుకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version