రంగారెడ్డి : కోనేరు కొలనులో బోటింగ్ చేసిన ఎంపీ

-

మహేశ్వరం పరిధిలోని శ్రీ శివ గంగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవాలయం సమీపంలోని కోనేరు కొలనులో బోటింగ్ చేసి సేద తీరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలన్నింటిని తొలగేలా చేయాలని శివయ్యను కోరుకున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version