రంగారెడ్డి : సరదాగా క్రికెట్ ఆడిన ఎంపీ రంజిత్ రెడ్డి

-

నేటి యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతతకు రోజువారి క్రీడలకు తగిన సమయాన్ని కేటాయించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ పర్యటనకు బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో కేరెవల్లి గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొని సరదాగా యువకులతో క్రికెట్ ఆడారు. గెలుపోటములకు సమాన ప్రాధాన్యతనిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version