నల్గొండ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న నకిరేకల్ వాసి శరత్

-

నల్గొండ జిల్లా నకిరేకల్ నివాసం ఉంటున్న రసమళ్ళ సైదులు, లక్ష్మి కుమారుడు శరత్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళాడు. రష్యా ఉక్రెయిన్ కి జరుగుతున్న యుద్ధంలో అక్కడ చిక్కుకున్నాడు. దీంతో శరత్ తల్లిదండ్రులు తమ కుమారుడు క్షేమంగా ఇంటికి పంపించేలా చూడాలని రాజకీయ నేతలను వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version