సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

-

కోదాడ మండలం తోగార్రాయి శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు కోదాడ పట్టణం తమ్మరబండ పాలెంకు చెందిన అంజద్(20), బొమ్మకంటి అరవింద్(22)గా గుర్తించారు. మరో ఇద్దరు మైసయ్య, అనిల్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేళ్లచెర్వు జాతరకు బైక్‌పై ముగ్గురు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version