నేడే లాస్ట్ డేట్

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ పరీక్షకు గాను దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. 2021 సంవత్సరం నాటికీ ఇంటర్ పూర్తి అయిన వారు, అదే విధంగా ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news