నల్గొండ: ‘ప్రతి గ్రామానికీ ఓ పోలీస్ అధికారి’

-

నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి పోలీస్ అధికారిగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను నియమించినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత ఉపయోగించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version