నల్గొండ అమ్మాయికి కేటీఆర్ సాయం

-

నల్గొండ అమ్మాయి కష్టాన్ని గుర్తించిన కేటీఆర్ ఆమెకు తన వంతు సాయం చేశారు. శాలిగౌరారం మం. వంగమర్తికి చెందిన సబిత.. తండ్రి మరణాంతరం కిరాయి ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఈ విషయం ఏకంగా మంత్రి కేటీఆర్‌కు చేరగా.. బాలికను ప్రగతి భవన్‌కు పిలిపించారు. ఆమె కోరిక మేరకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఓ సొంత ఆటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version