కోదాడ: నేడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

-

 

నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఇరువురు కోదాడ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి వెల్లడించింది కార్యకర్తలు, పార్టీ నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నాలుగురోజుల పాటు ఎంపీ అందుబాటులో ఉంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news