ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: మల్లారెడ్డి

-

పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం తుమ్ముకుంట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని వెంటనే తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version