రంగారెడ్డి : రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

-

మల్కాజిగిరి: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, మిగతా పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే.. రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version