Karimnagar: ఆటో, కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

-

దేశరాజుపల్లి గ్రామ శివారులో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. పనికోసం వెళ్తున్న క్రమంలో ఈప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి 3 అంబులెన్సులు వచ్చాయి. ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version