మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

-

accident
accident

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాన్సువాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక కారు ముందుగా వెళ్తున్న ఒక కంటైనర్ లారీని వెనుకనుండి ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version