మెదక్ : సంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సంగప్ప

-

కంగ్టి మండలం చౌకన్ పల్లి గ్రామానికి చెందిన జన్వాడే సంగప్పను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. సంగప్ప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెరాస పార్టీ అరాచకాలను ఎండగడతానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version