మెదక్: పైతరలో ఉద్రికత్త

-

మంజీరా నదిలో నీట మునిగి యువకుడు మృతి చెందడంతో కొల్చారం మండలం పైతర గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం పైతర శివారులోని మంజీరా నది నీటి మడుగులో నుండి మోటర్ తీయడానికి వెళ్లి గ్రామానికి చెందిన యువకుడు పుట్టి మల్లేశం(35) మృతి చెందిన విషయం విధితమే. దీంతో పైతరలో ఉద్రిక్తత నెలకొంది. మల్లేశం మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు

Read more RELATED
Recommended to you

Exit mobile version