మెదక్: జగ్గారెడ్డికి మాజీ మంత్రి కీలక సూచన

-

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఏమైనా ఇబ్బందులు ఉంటే జాతీయ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళదామని సూచించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version