ఉమ్మడి వరంగల్ : గిరిజన బాలుర హాస్టల్స్ అప్ గ్రేడ్ చేయాలి’

-

జనగామ జిల్లాలోని గిరిజన బాలుర హాస్టల్స్‌ను అప్ గ్రేడ్ చేసి, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలుగా మార్చాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఏవోకి తెలంగాణ గిరిజన సంఘం తరఫున ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తేజావత్ గణేష్ నాయక్, అజ్మీరా మల్లేష్ నాయక్, లావుడియా రమేష్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version