బురదమయంగా మారిన బల్దియా ఆవరణ

-

మంగళవారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి వరంగల్ బల్దియా కార్పోరేషన్ ఆవరణ మొత్తం జలమయం అయ్యి, మోకాళ్ళ లోతు నీళ్లు చేరాయి. ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన బల్దియా ప్రాంగణం ఇలా తయారు అయితే ఎలా అని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఎంజీఎం జంక్షన్ నుంచి జెమిని టాకీస్ వరకు నీటి ప్రవాహం ఉండటంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version