వరంగల్ : విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

-

మరిపెడ మండలం అనేపురం స్టేజి తండాలో శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. స్టెజి తండా గ్రామ పంచాయితీలోని బుడ్డ తండాకు చెందిన భూక్య సునీత(25) అన్నం కుక్కర్లో అన్నం కుకింగ్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version