అమృత‌ కు అసెంబ్లీ టికెట్!

-

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత‌ అసెంబ్లీకి పోటీ చేయాలని సీపీఎం, టీ- మాస్ కోరాయి. అమృత‌ తను కలిసి ఓదార్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ- మాస్ చైర్మన్ కంచె ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో పెరుగుతున్న పరువు హత్యలు ప్రణయ్ తో నే ఆగిపోవాలని కోరారు. ప్రేమ పెళ్లికి కులాలు అడ్డురావడం చాలా దారుణం.. మనిషి ప్రాణం కంటే కులమే ఎక్కువగా భావించే వారి పట్ల అమృత‌ చెంపపెట్టుగా వ్యవహరించాలని సూచించిది. అమృత‌ను పోటీకి నిలిపితే ఆమెను ఏకగ్రీవం చేసేందుకు తెరాస, కాంగ్రెస్ ముందుకు రావాలన్నారు.

ప్రణయ్ దాడి ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఎవ్వరూ స్పందించలేదని వారు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version