పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

-

సర్దార్ వల్లభా బాయ్ పటేల్ విగ్రహావిష్కరణను ప్రధాని మోదీ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటేల్ భారతదేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఐక్యతకు నిదర్శనంగా దీనిని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గా పేర్కొంటున్నామన్నారు. దేశ యువత పటేల్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version