సీమ పొలిటీషియన్స్ వర్సెస్ పోలీస్

-

‘మమ్మల్ని కించపరిస్తే, నాలుక కోస్తాం’ అని ఓ పోలీసు అధికారి జేసీని ఉద్దేశించి వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. వారి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా  నేడు ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నానని తెలిపి మీడియాకు ఆహ్వానాలు పంపారు.  ప్రబోధానంద ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై సాక్ష్యాలు చూపుతూ, పోలీసుల తీరును ఎండగడతారని జేసీ అనుచరులు తెలిపారు.

ప్రబోధానంద ఆశ్రమంలో చెలరేగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారీ సీమ పొలిటీషియన్స్ వర్సెస్ పోలీస్ అధికారులుగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version