తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలన కొనసాగుతోంది..గడ్కరీ

-

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో జరిగిన బీజేవైఎం సభలో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతోందన్నారు. పేదల కోసం ఆలోచించే ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో లేవని విమర్శించారు. పేదల కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలను తీసుకొచిందన్నారు. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి  ప్రభుత్వం సహకారం చేస్తోందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version