సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు..!

-

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్‌, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనై ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

అయితే ఈ భూకంప తీవ్రత ఎంత మేర ఉందని ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version