తిరుమల శ్రీవారి దర్శనాలకు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్‌ !

-

తిరుమల శ్రీవారి దర్శనాలకు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ప్రకటన చేసింది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.

18 hours time for Sarvadarshan of Tirumala Srivari

అటు తిరుమలలో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 54, 866 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే 28657 మంది భక్తులు
తలనీలాలు సమర్పించారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 2.6 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version