ముగ్గురు మహిళలతో కానిస్టేబుల్‌ రాసలీలలు..11 ఏళ్లుగా భార్యను అతిగా !

-

ముగ్గురు మహిళలతో కానిస్టేబుల్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారి కారణంగా 11 ఏళ్లుగా భార్యను అతిగా సెక్స్‌ చేస్తూ.. చిత్ర హింసలకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బెంగలూరు లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ బెంగళూరు లోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పని చేస్తున్నాడు. ఇతనికి రెండేళ్ల కిందటే.. సరూప అనే మహిళతో వివాహం జరిగింది.

అయితే.. అప్పటికే.. రాజేష్‌ కు ముగ్గురు మహిళలతో అఫైర్‌ ఉంది. పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ పేరు చెప్పి…. బెదిరించి..మరీ ఆ ముగ్గురు మహిళలతో గత 3 సంవత్సరాలుగా శృంగారం చేస్తున్నాడు. అయితే.. తన సొంత భార్యను కూడా శృంగారంలో పాల్గొనాలంటూ.. రోజూ బలవంత పెట్టేవాడు. అయితే.. ఆ నొప్పి భరించలేక.. పుట్టింటికి వెళ్లింది సరూప. దీంతో.. ఆ ముగ్గురిని.. ఇంటికి తెచ్చుకోవడం మొదలు పెట్టాడు రాజేష్‌. దీంతో ఆగ్రహానికి గురైన సరూప.. రాజేష్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన డిపార్ట్‌ మెంట్.. దీనిపై విచారణ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version