జగన్ మీద రాళ్ళ దాడి..నిందితుడు దొరికాడు..!

-

ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న జగన్ ని రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పై గాయమైంది ఈ దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే జగన్ మీద రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Attack on CM Jagan Sensational decision of police department

రాయి విసిరిన దుండిగులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది రాయి విసిరిన దుండగుడుని రౌడీ షీటర్ గా గుర్తించారు. పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఎం నిర్వహిస్తున్న బస్సు యాత్రని కిలోమీటర్ దూరం నుండి వాళ్లు అనుకరిస్తూ వచ్చారు. ఈ ఘటన స్కూల్ గంగానమ్మ గుడి మధ్య ఉన్న గోడ ప్రాంతంలో ఓ చెట్టు మాటు నుండి రాయి విసిరినట్లు పోలీసులు అంచనా వేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news