శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: డిఎస్పీ

-

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయటం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version