అల్లూరి జిల్లాలో ప్రమాదం..వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..20 మంది !

-

అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి (మం) బోర్నగూడెం వద్ద వంతెన పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. అయితే.. ఈ ప్రమాదంలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. వంతెన నుంచి దూసుకెళ్లి గాల్లో వేలాడింది ఆర్టీసీ బస్సు. ఈ బస్సులో ఉన్న 20 మందికి గాయాలు అయ్యాయి.

An RTC bus plunged into a stream at Bornagudem, Rajavommangi

నర్సీపట్నం వెళ్తున్న రాజమండ్రి ఆర్టీసీ డిపో బస్సు… అల్లూరి జిల్లా రాజవొమ్మంగి (మం) బోర్నగూడెం వద్ద వంతెన పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. వర్షాల కారణంగా అదుపుతప్పి దూసుకెళ్లిన బస్సు.. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి (మం) బోర్నగూడెం వద్ద వంతెన పై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version