వాళ్ళు చీడపురుగులు అంటూ.. అనసూయ షాకింగ్ కామెంట్స్…!

-

అనసూయ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చిన్న చిన్న ప్రోగ్రాం కి యాంకర్ గా చేస్తూ సినిమాల్లో కూడా అవకాశాలని సంపాదించుకుంటోంది. మంచిగా వచ్చిన ఆఫర్లని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫేమస్ అయిపోతుంది అనసూయ. ప్రస్తుతం ఆమె సినిమాలు లో కంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా కూడా ట్రోలర్స్ వదలట్లేదు ఈ క్రమం లోనే కొన్నిసార్లు తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఈమె చేసిన పోస్ట్లు ఎన్నో వివాదాలకు దారితీస్తున్నాయి.

తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమెతో అభిమానులు ముచ్చట్లు పెట్టుకున్నారు ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అని అనసూయని అడిగితే, ట్రోల్ చేసే వారిని చీడపురుగుతో ఈనే పోల్చారు. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆ కంపు కూడా మనకి అంటకూడదని అటువంటి వాళ్ల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని అనసూయ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version