ఏపీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

-

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడ సమీపంలో కడప-చిత్తూరు జాతీయ రహదారి పై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

An unknown vehicle collided with the carఅన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడ సమీపంలో కడప-చిత్తూరు జాతీయ రహదారి పై  కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

 దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version