లైంగిక దాడులు చేసే కామాంధుల తరఫున లాయర్లు వాదించవద్దు – మంత్రి గుమ్మడి సంధ్య

-

లైంగిక దాడులు చేసే కామాంధుల తరఫున లాయర్లు వాదించవద్దని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్వతీ మన్యం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించి.. మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh State Women and Child Welfare Minister Gummadi Sandhya Rani’s sensational comments

ఆడపిల్లలను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేసే కామాంధుల తరఫున లాయర్లు వాదించవద్దని కోరారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మీ ఇంట్లో కూడా లాయర్లు ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారు. ఇంట్లో మగ పిల్లలైనా ఆడపిల్లలైన ఒకేలా చూడాలని తారతమ్యం తల్లిదండ్రులు చూపించరాదని అభ్యర్థిస్తున్నా అంటూ ప్రకటించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

Read more RELATED
Recommended to you

Exit mobile version