BIG BREAKING: వివేకా హత్యకేసులో కడప ఎంపీకి సీబీఐ నోటీసులు

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది.

వివేకా హత్య కేసుకు సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version