జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు కూటమి స్కెచ్‌ !

-

జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు కూటమి స్కెచ్‌ వేసింది. ఈ నెల 28వ తేదీన తిరుమల పర్యటనకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అదికూడా కాలినడకన వెళతారు జగన్‌. ఈ తరుణంఓనే… జగన్ తిరుమల పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలకు అనుమతించాలంటున్నారు కూటమి నేతలు.

Coalition sketch to block Jagan visit to Tirumala

జగన్ తిరుమలకు విచ్చేసే అర్హత కోల్పోయ్యాడంటోంది టిడిపి పార్టీ. సీఎం గా ఐదు సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత డిక్లరేషన్ అనేది ప్రాతిపాదికన కాదంటోంది వైసిపి పార్టీ. అధికార పార్టి జగన్ పర్యటనను రాజకీయం చేస్తూందని వైసిపి మండిపడుతోంది. ఇక రేపు కాలినడకన తిరుమలకు వస్తూన్నారు జగన్. ఇక జగన్ పర్యటన నేఫధ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తి మారుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version