రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు !

-

రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల పంపిణీపై సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్. ద‌స‌రా నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి.

Chief Minister Revanth Reddy has suggested auctioning Rajiv Swagriha houses which are useless

ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలను ఏర్పాటు చేయాల‌ని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి. గ్రామ‌ / వార్డు , మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌/జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒకటి రెండు రోజుల్లో రూపొందించాల‌ని స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సూచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ఈ మేరకు అదేశాలు ఇవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version