కాకినాడలో పేలుడు కలకలం…ఏకంగా 4 గురు !

-

కాకినాడ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ బాలాజీ ఎక్సపర్టర్స్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. హమాలీలు లోడ్ దింపుతుండగా సంభవించింది పేలుడు. భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు హమాలీలు.

Explosion at Balaji Experts in Kakinada, 4 minor injuries

హైదరాబాద్ నుంచి చిన్న క్రాకర్స్ పార్శిల్ వచ్చాయి, ఆ మూటను ఒక్కసారిగా కింద పడేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని కాకినాడ జీ జీ హెచ్ కి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news