రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

-

రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక కుటుంబంలో వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనో, టాక్స్ కడుతున్నారనో, కారు, వ్యక్తిగత ఆస్తి ఎక్కువ ఉందనో కారణాలవల్ల రేషన్ కార్డులోని మిగతా సభ్యులకు పథకాలు అందడం లేదు.

అయితే అలాంటి వారికి భారీ ఉపశమనం కలిగించింది జగన్ సర్కార్. నవ శకం డేటాలో మార్పులు అలాగే చేర్పులకు జగన్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో వేలాదిమందికి లబ్ధి చేకూరాలని ఉంది. పెళ్లయిన జంటలను, లేదా తమ పేరు మీద ఆశ ఎక్కువ ఉన్న వారిని ప్రత్యేక కుటుంబాలుగా వర్గీకరించనుంది ప్రభుత్వం. దీంతో అసలు లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version